Moral Story of Bhagavad Gita : భగవద్గీత ను సంభోదిస్తూ ఒక నీతి కథ
సాయంకాలం సమయాన , పరంధామయ్య గారు తయారయి , చల్లని వాతావరణంలో , నడక కని బయటకు వెల్లబోతున్నాడు,
అది గమనించిన పిల్లలు , చరవాణులలో ఆటలాడటం ఆపేసి ,
"తాతయ్యా! తాతయ్యా!" అంటూ పిలిచారు పదేండ్ల మనుమడు రుగ్వేద్, ఎనిమిదేండ్ల మనుమరాలు యజుర్వేద.
Read more...
Read more...